ఘంటశాలలో ఇంద్రధనస్సు.. పులకరించింది జనాల మనస్సు

author img

By

Published : Sep 8, 2019, 6:36 PM IST

కృష్ణా జిల్లా ఘంటశాలలో ఇంద్రధనస్సు కనివిందు చేసింది.

ఘంటసాలలో కనిపించిన ఇంద్రధనస్సు

కృష్ణా జిల్లా ఘంటశాలలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. సూర్యోదయం అయ్యే సమయంలో ఇంద్రధనస్సు కనిపించడంతో గ్రామంలోని వారంతా తిలకించి ఆనందించారు. చాలా ఏళ్ల తర్వాత ఇంద్రధనస్సు కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు.. ఈ సుందర దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించారు.

ఇదీ చూడండి

వైకాపా ప్రభుత్వ వైఫల్యాలకు కళ్లెదుటే సాక్ష్యాలు:యనమల

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్....గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మూడోరోజు ప్రశాంతంగా ముగిశాయి . వీఆర్వో, సర్వే అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇవాళ పరీక్షలు జరిగాయి . గుంటూరు జిల్లాలోని పలు పరిక్షా కేంద్రాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. ఈ పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేసిన వివిధ మౌళిక వసతులను పరిశీలించి తగు సూచనలు చేసారు. పరీక్షకు హాజరైన, గైర్హాజరైన అభ్యర్దుల వివారాలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు ఉదయం జరిగిన సెషన్ కు 46 పరీక్షా కేంద్రాలలో 15,874 మంది అభ్యర్దులు హాజరుకావలసి వుండగా, 12,481 మంది అభ్యర్దులు పరీక్షకు హాజరైనారు. 3,393 మంది అభ్యర్దులు గైర్హాజరైనారు. హాజరు శాతం 78.63, గైర్హాజరు శాతం 21.37.

అలాగే మధ్యాహ్నం జరిగిన సెషన్ కు 13 పరీక్షా కేంద్రాలలో 6,692 మంది అభ్యర్దులు హాజరు కావలసి వుండగా, 6,051 మంది అభ్యర్దులు పరీక్షకు హాజరైనారు. 641 మంది అభ్యర్దులు గైర్హాజరైనారు. హాజరు శాతం 90.42, గైర్హాజరు శాతం 9.58. అయినట్లు వివరాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ మీడియా కు వెల్లడించారు.Body:
ఫొటోస్ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.